37.2 C
Hyderabad
April 30, 2024 12: 36 PM

Tag : loksabhaelections2024

Slider ముఖ్యంశాలు

ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధులు మధ్యలోనే డ్రాప్ అవుతారు

Satyam NEWS
బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ఎన్నికల లోపు మధ్యలోనే డ్రాప్ అవుతారని, ఆ భయంతోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్ లో ఉన్నారని మాట్లాడుతున్నారని...
Slider జాతీయం

రూ.4,650 కోట్లు అక్రమ తరలింపు అడ్డుకున్న ఈసీఐ

Satyam NEWS
దేశంలో 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్బంగా  అత్యధిక మొత్తంలో రూ.4,650 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకొని ఈసీఐ రికార్డు నెలకొల్పింది. 18వ లోక్‌సభ...
Slider మెదక్

జహీరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం

Satyam NEWS
కార్యకర్తలు తలుచుకుంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రాజిరెడ్డి గార్డెన్ లో కామారెడ్డి నియోజకవర్గ...
Slider జాతీయం

కోయంబత్తూరు బీజేపీ అభ్యర్ధికి లోకేష్ ప్రచారం

Satyam NEWS
కోయంబత్తూరు ఎంపీ అభ్యర్థి, తమిళనాడు బీజేపి రాష్ర్ట అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి కి మద్దతుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రచారం చేయనున్నారు. అందుకోసం లోకేష్ గురువారం రాత్రి 7 గంటలకు...
Slider హైదరాబాద్

పద్మారావు గౌడ్ ను గెలిపించేందుకు ముందుకు రండి

Satyam NEWS
పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా  సికింద్రాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్  కు మద్దతుగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎం.ఎల్.ఏ ముఠా గోపాల్ ఆధ్వర్యంలో  హెరిటేజ్ ఫంక్షన్ హల్ లో అన్ని...
Slider మెదక్

కాంగ్రెస్ ప్రభుత్వంపై వంద రోజుల్లోనే వ్యతిరేకత

Satyam NEWS
ఏ ప్రభుత్వం ఏర్పడినా రెండేళ్లు, మూడేళ్లకో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని మాజీ శాసన సభాపతి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్...
Slider ముఖ్యంశాలు

ఉద్దెర మాటలు తప్ప ఉద్ధరించే పనులు లేవు: హరీష్ రావు

Satyam NEWS
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఉద్దెర మాటలు తప్ప ఉద్ధరించే పనులు ఒక్కటి చేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం...
Slider మహబూబ్ నగర్

కాంగ్రెస్ పార్టీలో చేరిన  8 మంది కౌన్సిలర్లు

Satyam NEWS
వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే  తూడి మేఘారెడ్డి  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం ప్రారంభమైనది. ఈ క్రమంలో ఆదివారం వనపర్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు 8 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. 13వ వార్డు కౌన్సిలర్...
Slider జాతీయం

మోడీ వ్యూహంతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టేనా?

Satyam NEWS
బీజేపీ సరికొత్త వ్యూహంతో తిరుగులేని విధంగా వరుసగా మూడోసారి గెలుపొందేందుకు ఎత్తుగడలు వేస్తున్నది. గత 75 ఏళ్లలో ఏ పార్టీ కూడా లోక్ సభ ఎన్నికలలో 50 శాతం ఓట్లు పొందలేదు. కాంగ్రెస్ అత్యధికంగా...