దుబ్బాక జర్నలిస్టుల డబుల్ బెడ్రూంలకు భూమి పూజ
సిద్దిపేట జిల్లా దూబ్బాక పట్టణ కేంద్రంలోని మణికంఠ వెంచర్ వద్ద దుబ్బాక జర్నలిస్టులకు రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి డబుల్ బెడ్రూమ్ లకు భూమీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు....