33.7 C
Hyderabad
April 27, 2024 23: 46 PM
Slider ఆదిలాబాద్

బాసరలో భక్తుల సందడి: వైభవంగా వసంత పంచమి వేడుకలు

#BasaraTemple

ప్రసిద్ద పుణ్య‌క్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. 

దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ రెడ్డి కుటుంబ స‌మేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమ‌ర్పించారు.

అంతకు ముందు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, కలెక్టర్ ముష్రాఫ్ అలీ, ఆల‌య అధికారులు, త‌దిరులు ఉన్నారు.

Related posts

మినీ మేడారం జాతరకు వైద్య శిబిరం సిద్ధం

Satyam NEWS

తల్లీ కొడుకులకు కరోనా సోకిందని… ఇంటి యజమాని…..

Satyam NEWS

సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

Satyam NEWS

Leave a Comment