37.2 C
Hyderabad
April 30, 2024 11: 55 AM
Slider విశాఖపట్నం

విషవాయువు లీక్ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి

#Chandrababu

విశాఖలో విషవాయువు లీక్ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడం, అధిక సంఖ్యలో ఆసుప్రతిపాలు కావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులే కాదు మూగజీవాలు కూడా మృతిచెందాయని ఆయన అన్నారు.

కొనఊపిరితో ఉన్న ప్రజలను, మూగజీవాలను కాపాడాలని ఆయన కోరారు. చెట్లన్నీ రంగు మారడం విషవాయు తీవ్రతకు నిదర్శనమని ఆయన అన్నారు. యుద్దప్రాతిపదికన ప్రజలందరినీ ఖాళీ చేయించాలని పునరావాసం కల్పించాలని ఆయన కోరారు.

Related posts

తిరుమలలో మరో అయిదు చిరుత‌ల క‌ద‌లిక‌లు

Bhavani

రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల గ్రామ వాలంటీర్ల ధర్నాలు

Satyam NEWS

డెవెలప్మెంట్ టైం: పట్టణ అభివృద్ధికి నిధులుఇవ్వండి

Satyam NEWS

Leave a Comment