29.7 C
Hyderabad
April 29, 2024 08: 12 AM
Slider ఖమ్మం

ఈవిఎం గోడౌన్ తనిఖీ

#Collector VP Gautam

నూతన కలెక్టరేట్‌ ఆవరణంలో నిర్మితమవుతున్న ఈవిఎం గౌడౌన్‌ పనులను జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ తణిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌అండ్‌బి శాఖ అధికారులు, గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. నూతన ఇవిఎం గౌడౌన్‌ పనులు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ కు ముందే పూర్తయ్యేల కార్యాచరణ చేయాలన్నారు.

లేబర్‌ ఎక్కువమందింని వినియోగించి, పనులు వేగవంతం చేయాలని ఆయన అన్నారు. అప్రోచ్‌ రహదారి, పనులకు ఆటంకాలు కలగకుండా ముందస్తు పనులను పది రోజుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ రాంబాబు, గుతేదార్లు, అధికారులు తదితరులు ఉన్నారు.

Related posts

తిరుపతి స్మార్ట్ సిటీ ప్రజలకు తప్పని “వర్షాకాలం తిప్పలు”

Satyam NEWS

ఐటీపీఐ తెలంగాణ ఛైర్మ‌న్‌గా కె.విద్యాధ‌ర్ ఎన్నిక‌

Satyam NEWS

22న సమాజానికి స్నేహ హస్తం పుస్తకావిష్కరణ

Satyam NEWS

Leave a Comment