అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ అధికారిక నివాసాలను ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు విలువైన ప్రభుత్వ సామాగ్రీని తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్మిషన్ లేకుండా వస్తువులను తీసుకెళ్లొద్దని సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వస్తువులను తీసుకెళ్తే వాటికి తిరిగి రికవరీ చేస్తామని హెచ్చరించారు.
previous post