38.2 C
Hyderabad
April 29, 2024 19: 49 PM
Slider ప్రత్యేకం

ప్రభుత్వ సామాగ్రి తీసుకెళ్తున్న మాజీలకు సీఎస్ హెచ్చరిక

#santikumari

అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు తమ అధికారిక నివాసాలను ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు విలువైన ప్రభుత్వ సామాగ్రీని తీసుకెళ్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో సీఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్మిషన్ లేకుండా వస్తువులను తీసుకెళ్లొద్దని సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వస్తువులను తీసుకెళ్తే వాటికి తిరిగి రికవరీ చేస్తామని హెచ్చరించారు.

Related posts

ఇంటర్ టాపర్ ను అభినందించిన డాక్టర్ కొత్తపల్లి

Satyam NEWS

బొమ్మకు క్రియేషన్స్ కోసం గద్దర్ గీతం ఆవిష్కారం

Satyam NEWS

RDS కూడి కాల్వ తవ్వకాన్ని వెంటనే నిలుపుదల చేయాలి

Satyam NEWS

Leave a Comment