తల్లిదండ్రుల ఆశయాలే కుమారులు కొనసాగిస్తారని, సమాజంలో మొదట తల్లిదండ్రులు అని తర్వాత గురువు అని ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజల భిక్షపతి గౌడ్ అన్నారు. సర్వ పూర్ గ్రామంలో నేడు జరిగిన గుండెబోయిన లచ్చమ్మ సంతాప సభ లో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆలోచన, వారు కన్న కలలు నిజం చేయడం కోసం సమాజంలో కుమారులు కట్టుబడి పైకి వస్తారని ఆయన అన్నారు.
ఈ సంతాప సభ లో వారి కుమారులు గుండెబోయిన సాంబయ్య గుండెబోయిన రమేష్ గుండెబోయిన తిరుపతయ్య కుమారులు గుండెబోయిన రవి గౌడ్ గుండెబోయిన శ్రీనివాస్ గౌడ్ కూతుర్లు శ్రీపతి రాధక్క తిప్పని ఉదయ రాజన్న భారతీయుడు సిపిఎం పార్టీ నాయకులు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సుడి కృష్ణారెడ్డి సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహాత్మ జ్యోతిరావు పూలే జాతీయ అవార్డు గ్రహీత మొగుళ్లపల్లి భద్రయ్య
సబ్ రిజిస్టర్ తస్లీమ్ గారు సిపిఎం పార్టీ ములుగు జిల్లా నాయకులు ఎండి గపూర్ బోడ నరసింగం బీసీ సెల్ నాయకులు అన్న తిరుపతి మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు గుండె బోయిన బిక్షపతి కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పులి నర్సింగ్ గౌడ్
సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రామస్వామి గౌడ్ గుండెబోయిన లచ్చమ్మ మనవళ్లు మనవరాళ్లు కోడలు అయిన గుండెబోయిన లలిత గుండెబోయిన కవితక్క గుండెబోయిన రమాదేవి తదితరులు పాల్గొన్నారు.