కడప జిల్లా రాజంపేట పట్టణ సీఐ శుభకుమార్ ఉస్మానగర్ లో విధినిర్వహణ లో భాగంగా కాలుకు గాయం అయ్యింది. గురువారం రాత్రి కరోనా లాక్ డౌన్ లో భాగంగా పోలీసు కవాతు నిర్వహిస్తుండగా, గుంతలో కాలు పడటంతో తో కాలు బెణికింది.
పోలీస్ సిబ్బంది పట్టణంలోని జగన్ మోహన్ హాస్పిటల్ కు తీసుకుపోగా వైద్యులు ఎక్సరే తీసి కాలు ఫ్రాక్చర్ అయినట్లు నిర్ధారించి వైద్యం చేసి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.