29.7 C
Hyderabad
May 1, 2024 08: 35 AM
Slider హైదరాబాద్

సీఐడీ అధికారి కేశవులుకు నగదు బహుమతి

#keshavulu

తెలంగాణ రాష్ట్రంలో సీఈవో టీమ్ తో కలిసి ఫంక్షనల్ వర్టికల్స్ సిస్టమ్ ను సమర్ధవంతంగా అమలు చేసినందుకు సీఐడి అధికారి బిజ్జ కేశవులు డీజీపీ ఎం మహేందర్ రెడ్డి నుంచి నగదు బహుమతి అందుకున్నారు. సోమవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఈ బహుమతిని ఆయనకు అందచేశారు. సీఐడి అధికారి బిజ్జ కేశవులు అత్యంత ప్రతిభా పాటవాలు ప్రదర్శించినందుకు ఈ నగదు బహుమతి అందుకున్నారు.

Related posts

మెరుగుపడిన విరాట్ కోహ్లీ ర్యాంకింగ్స్

Satyam NEWS

దళితులను హింసిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం

Satyam NEWS

విలీనం విమోచన మధ్య నలిగిపోవాల్సిందేనా

Satyam NEWS

Leave a Comment