తెలంగాణ రాష్ట్రంలో సీఈవో టీమ్ తో కలిసి ఫంక్షనల్ వర్టికల్స్ సిస్టమ్ ను సమర్ధవంతంగా అమలు చేసినందుకు సీఐడి అధికారి బిజ్జ కేశవులు డీజీపీ ఎం మహేందర్ రెడ్డి నుంచి నగదు బహుమతి అందుకున్నారు. సోమవారం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి ఈ బహుమతిని ఆయనకు అందచేశారు. సీఐడి అధికారి బిజ్జ కేశవులు అత్యంత ప్రతిభా పాటవాలు ప్రదర్శించినందుకు ఈ నగదు బహుమతి అందుకున్నారు.
previous post