30.7 C
Hyderabad
April 29, 2024 03: 09 AM
Slider కడప

కడప జిల్లాలో దొంగనోట్ల చెలామణి

SP Anbu Rajan

కడప జిల్లా దువ్వూరు మండలంలోని గుడి పాడు గ్రామ సమీపంలో గంజాయి, దొంగ నోట్లు చలామణి చేస్తున్న 5 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో గతంలో పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి.

వీరి వద్ద నుంచి 40 లక్షల విలువ గల 30 కేజీల గంజాయి,3 కార్లు, 500 రూపాయల 7 నకిలీ నోట్లు,5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ తుషార్ దు,డి మైదుకూరు డిఎస్పీ వంశీదర్ గౌడ్, మైదుకూరు రూరల్ సీఐ నరేంద్ర రెడ్డి, దువ్వూరు ఎస్సై రాఘవేంద్ర రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

జ్యుడిషియల్ అధికారుల నివాస స్థల పరిశీలన

Bhavani

అమరావతి రైతుల మహా పాదయాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు

Satyam NEWS

శ్రీ గుమ్మనాధేశ్వర ప్రాచీన శివాలయంలో ప్రత్యేక పూజలు

Bhavani

Leave a Comment