39.2 C
Hyderabad
April 28, 2024 11: 21 AM
Slider నల్గొండ

మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకుందాం

#MLA Saidireddy

మంత్రి కేటీఆర్ పిలుపునందుకొని తన ఇంటి చుట్టుపక్కల నిల్వ ఉన్న నీటిని, పరిసరాలను శుభ్రం చేశారు సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ  శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి. ప్రతీ ఒక్కరు తమ తమ పరిసరాలను తామే శుభ్రపరుచుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల పాటు మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రం చేసుకొని. డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులను దరి చేరకుండా నివారణ చేద్దామని ఆయన అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, అది కాపాడుకోవటం మన బాధ్యత అని ఎమ్మెల్యే చెప్పారు.

ప్రతి ఆదివారం పది గంటల సమయంలో నిమిషాలు మన ఇంటి పరిశుభ్రతకు కేటాయించి అందరూ ఆదర్శంగా నిలవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు శానంపూడి సైదిరెడ్డి.

Related posts

ప్రభుత్వం చెయ్యలేదు… కానీ మేము చేస్తున్నాం: జనసేన పార్టీ నేత యశస్వి

Satyam NEWS

తెలంగాణలో వాయిదా పడిన 1-9వ తరగతి పరీక్షలు

Satyam NEWS

ప్రమాదకరంగా మారిన ఓవర్ హెడ్ ట్యాంక్

Satyam NEWS

Leave a Comment