30.7 C
Hyderabad
April 29, 2024 03: 17 AM
Slider హైదరాబాద్

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత

#Ramanthapur TRS

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు బాధ్యత గా  పాటించాలని రామంతపూర్ కార్పొరేటర్ గంథం జోత్స్నానాగేశ్వరావు  అన్నారు. పట్టణ ప్రగతి సమగ్ర పరిశుభ్రత కార్యక్రమం లో భాగంగా నెహ్రూనగర్ లో జి.హెచ్.ఎం.సి అధికారులతో కలిసి పర్యటించారు.

ఈ  సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం మనందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గంధం నాగేశ్వరావు టిఆర్ఎస్ కార్యకర్తలు జి.హెచ్.ఎం.సి అధికారులు ఈ.ఈ నాగేందర్ ,డి.ఈ నాగమణి,ఏ.ఈ విగ్నేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Related posts

సౌదీ అరేబియాలో భారీ గాలులు.. ఎగిరిప‌డ్డ ప్ర‌జ‌లు

Bhavani

కార్తీకంలో గోమాతను దర్శించడం ఆనందంగా ఉంది

Satyam NEWS

చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment