30.7 C
Hyderabad
April 29, 2024 05: 42 AM
Slider ముఖ్యంశాలు

ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళం

n v ramana

సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి. రమణ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి లక్ష రూపాయల వంతున ఎపి భవన్ అధికారులు రవిశంకర్, దేవేందర్ లకు, తెలంగాణ భవన్ అధికారి రామ్మోహన్ లకు అందజేశారు. అంతేకాకుండా ప్రధానమంత్రి సహాయనిధి కూడా లక్ష రూపాయల చెక్కును అందజేశారు. 

చెక్కులను అందచేస్తూ జస్టిస్  రమణ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలుతున్న ఈ ఆపత్సమయంలో ప్రజలందరూ జాగ్రత్తగా వుండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినట్లుగా అందరూ తూచా తప్పకుండా ఈ మహమ్మారిని పారద్రోలటానికి ప్రతిఒక్కరూ తమవంతు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

విజయనగరం జిల్లాలో ఉరుములు, మెరుపులతో అకాల వర్షం..!

Satyam NEWS

పుంగనూరు ఘటనకు మంత్రి పెద్దిరెడ్డే కారణం

Satyam NEWS

అయ్యో రోజా: ఉన్నపదవి ఊడబెరికిన జగనన్న

Satyam NEWS

Leave a Comment