29.7 C
Hyderabad
May 2, 2024 05: 45 AM
Slider ముఖ్యంశాలు

సీఎఫ్ఐ ఏపీ ప్రధాన కార్యదర్శి గా లలిత్ కుమార్

#coaching federation of India

జాతీయ కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా కె. లలిత్ కుమార్ నియమించారు.

ఈ విషయాన్ని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు వైభవ్ తివారి, ఉపాధ్యక్షులు సౌరబ్ సక్సేనా,  ప్రధాన కార్యదర్శి అలోక్ దీక్షిత్, జాయింట్ సెక్రటరీ వినయ్ కుష్వాల్ తెలిపారు.

ఈ మేరకు ఆయన కు నియామక పత్రాన్ని అందజేశారు. విద్యా రంగం లో విస్తృత పరిచయాలున్న లలిత్ కుమార్ ను ఈ పదవి కి ఎంపిక చేశామన్నారు.

ప్రస్తుతం లలిత్ కుమార్ ఐఐటీ-జేఈఈ/నీట్ ఫోరం , అభీష్ట ఆన్లైన్,   కంచన ఫౌండేషన్ ను నిర్వహిస్తున్నారు.

Related posts

దుర్గాష్టమి కారణంగా పోలీసు “స్పందన” రద్దు

Satyam NEWS

రైతుకు సరిపడా ఎరువులు సరఫరా చేయండి

Satyam NEWS

బాండ్ పేపర్ పాలిటిక్స్: కమిషన్ తీసుకుంటే రాజీనామా చేస్తా

Satyam NEWS

Leave a Comment