32.7 C
Hyderabad
April 27, 2024 01: 24 AM
Slider ముఖ్యంశాలు

హేట్సాఫ్ కలెక్టర్: స్కూల్లో టీచర్ గా మారిన ఆయషా ఐఏఎస్

collector Ayesha

ఈ జిల్లా కలెక్టర్ అందరికి ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ పాఠశాలలపై ఎంతో శ్రద్ధ చూపే ఆమె వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా. నేడు కలెక్టర్ ఆయేషా కొడంగల్ నియోజకవర్గం రావులపల్లి గ్రామంలోని ప్రభుత్వ  పాఠశాలలను పరిశీలించారు.

అక్కడి పర్యావరణ పరిస్థితులు అన్నీ పరిశీలించిన తర్వాత విద్యార్ధుల  విద్యా బోధన విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్ధులకు లెక్కలు బోధించారు. బోర్డుపై రాస్తూ లెక్కలు విపులంగా విశ్లేషిండమే కాకుండా విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. దటీజ్ కలెక్టర్ ఆయేషా.

Related posts

స్త్రీల విద్య కోసం పాటుపడ్డ మహనీయుడు జ్యోతిబాపూలే

Bhavani

హురియత్ కాన్ఫరెన్స్ నుంచి వైదొలగిన జిలానీ

Satyam NEWS

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి: ఎమ్మెల్యే కాటిపల్లి

Satyam NEWS

Leave a Comment