29.7 C
Hyderabad
May 1, 2024 04: 45 AM
Slider విజయనగరం

ఎవ‌రి తాలూక షేర్ ఎంతో తెలుసు…ఫెడరల్ సిస్టంలో…!

#chinnasreenu

వైఎస్ఆర్సీపీ విజ‌య‌న‌గ‌రంం జిల్లా అధ్య‌క్షుడు చిన్న శీను నోటి వెంట న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు…!

విజ‌య‌న‌గ‌రం వైఎస్ఆర్సీపీ జిల్లా అద్యక్షుడు…జిల్లాప‌రిష‌త్ చైర్మ‌న్ త‌న నోటి వెంట‌నే న‌ర్మ గ‌ర్భ వ్యాఖ్య‌లు చేసారు…ఎవరి తాలుక షేర్ ఏంటో తలుసున‌ని…రాజ్యాంగ స్పూర్తి..ఫెడ‌ర‌ల్ విధానం అంటూ న‌ర్మగ‌ర్భ వ్యాఖ్య‌లు చేసారు.జెడ్పీ హాలులో ఆడుదాం ఆంధ్రా కార్య‌క్ర‌మంలో  నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో..ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేసారు.కేంద్ర ప్ర‌భుత్వ ప‌ధ‌కాల‌పై రాష్ట్రంలో జ‌గన్,అలాగే వైఎస్సేర్ పేర్లు పెట్ట‌డం అన్న విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు…ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేసారు .ప్ర‌తీ పార‌ద‌ర్శ‌కంగా ప‌బ్లిక్  డొమైన్ లో అన్ని క‌న‌ప‌డ‌తాయ‌ని ఏ నిదులు..ఏ ప‌థ‌కాన‌కి ఎంత ఇస్తున్నామో బ‌హిరంంగానే త‌మ ప్ర‌భుత్వం ఇస్తొంద‌న్నారు.ఇక ఏ రాష్ట్రానికి ఇవ్వాల్సిన  నిధులు ఆయా రాష్ట్రానికి కేంద్ర  ప్ర‌భుత్వం ఇవ్వాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు.అలాగే కొంత‌మంది కోసమే..కొంత మంది వ్య‌క్తుల కోసమే  ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టడం లేద‌ని జెడ్పీ చైర్మ‌న్ మ‌జ్జి శ్రీనివాస‌రావు స్ప‌ష్టం చేసారు.ఇక కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు..తాము అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేసుకుంటున్నాయిని అందులో భాగమే భార‌త్ విక‌సిత్ సంక‌ల్స్ యాత్ర అని..జేడ్పీ చైర్మ‌న్ స్ప‌ష్టం చేసారు. ఏ ప‌ధ‌కం..ఎలాంటి ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తార‌న్నారు…జెడ్పీ చైర్మ‌న్.

Related posts

పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి

Satyam NEWS

యాక్సిడెంట్: ఊహించని విధంగా కల్వర్టు లో పడిపోయిన కారు

Satyam NEWS

నీటి వృధా అరికట్టేందుకు జలమండలి పైలెట్ ప్రాజెక్టు

Satyam NEWS

Leave a Comment