32.7 C
Hyderabad
April 27, 2024 02: 05 AM
Slider ముఖ్యంశాలు

పొంగులేటి పై తాతా మధు ఆగ్రహం

#tatamadhu

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఖరి మార్పు కోవాలని, బి ఆర్ స్ లో ఉండి, దానికే ద్రోహం చేయాలనుకోవడం దారుణం అని ఖమ్మం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ  తాతా మధు అన్నారు.

ఖమ్మం జిల్లా  పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు విలేఖరులతో మాట్లాడుతూ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై మండిపడ్డారు. 7 సం.లు పార్టీలో ఉండి ఇదే పార్టీకి ద్రోహం చేయాలని పోంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నాడని మధు ఆరోపించారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన అభివృద్ధి మరే రాష్ట్రంలో జరగలేదన్నారు. 9 సం.లు రాష్ట్ర ప్రజల కలలు నెరవేరలేదని చెప్పటం ఆస్యస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు.  కెసిఆర్, కేటీర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎమ్మెల్సీ మధు హెచ్చరించారు.

Related posts

మునుగోడు ఓట్ల లెక్కింపున‌కు ఏర్పాట్లు పూర్తి

Murali Krishna

న్యాయవ్యవస్థతో ఘర్షణ నివారణకు మోదీ చర్యలు

Bhavani

గ్రామీణుల బాధలు తెలుసుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment