38.2 C
Hyderabad
April 28, 2024 22: 13 PM
Slider ముఖ్యంశాలు

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల ఫిర్యాదు

#mallareddy

రాష్ట్ర  మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల దుండిగల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా మల్లారెడ్డి  సంబడించిన సన్నిహితులు, బంధువుల ఇళ్లపై ఐ‌టి దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్న ఐటీ అధికారులు, తన విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. కాగా ఐటీ అధికారిపై బోయిన్‌పల్లి పీఎస్‌లో మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. తన  కొడుకుతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని, తమను చిత్రహింసలు పెట్టారని,  ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు రాసి బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఆరోపించారు.

Related posts

కుక్కకు సీమంతo

Bhavani

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

Satyam NEWS

ఆరోగ్యకర వాతావరణంలో పాఠశాలల పున:ప్రారంభం

Satyam NEWS

Leave a Comment