రాష్ట్ర మంత్రి మల్లారెడ్డిపై ఐటీ అధికారుల దుండిగల్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా మల్లారెడ్డి సంబడించిన సన్నిహితులు, బంధువుల ఇళ్లపై ఐటి దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా తమ అధికారిని మల్లారెడ్డి నిర్బంధించారని ఫిర్యాదులో పేర్కొన్న ఐటీ అధికారులు, తన విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. కాగా ఐటీ అధికారిపై బోయిన్పల్లి పీఎస్లో మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. తన కొడుకుతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని, తమను చిత్రహింసలు పెట్టారని, ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు రాసి బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఆరోపించారు.
previous post