38.2 C
Hyderabad
April 29, 2024 22: 04 PM
Slider గుంటూరు

ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాటానికి టీడీపి సిద్ధం

#Dr.Chadalawada

ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నది.

ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాలకు కొత్త ఇన్ చార్జిలను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు నియమించారు.

నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షుడుగా జీ.వీ ఆంజనేయులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా పార్లమెంట్ కోఆర్డినేటర్ గా నియమితులైన పితాని సత్యనారాయణ కు డాక్టర్ అరవిందబాబు ఫోన్ లో  శుభాకాంక్షలు తెలియచేశారు.

Related posts

తాళ్ళపాక‌ శ్రీ చెన్నకేశవ, శ్రీ సిద్ధేశ్వరస్వామి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం

Satyam NEWS

శాడ్: ఇంకో వారంలో పెళ్లి ఇంతలోనే మర్డర్

Satyam NEWS

కరోనా హెల్ప్: తెలంగాణ శ్రీచైతన్య విరాళం రూ.10 లక్షలు

Satyam NEWS

Leave a Comment