38.2 C
Hyderabad
April 29, 2024 20: 00 PM
Slider హైదరాబాద్

హైద్రాబాద్ కాంగ్రెస్ నేత కరోనాతో మృతి

#Hyderabad City Congress

కాంగ్రెస్ సీనియర్ లీడర్ జి.నరేందర్ యాదవ్ ను కరోనా పొట్టన పెట్టుకున్నది. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ లో కీలక నాయకుడుగా ఉన్న నరేందర్ ఇటీవల పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. కరోనా బారిన పడ్డ రోగులకు పరామర్శించి వారికి సహాయం చేశాడు.

ఈ సందర్భంగానే ఆయనకు కరోనా వైరస్ సోకింది. కరోనా పాజిటీవ్ రాగానే ఆయనను యశోద ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే ఆయన మరణించారు. ఆయన మరణం హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.

Related posts

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాం: వనపర్తి జిల్లా కలెక్టర్

Satyam NEWS

మేడారం జాతర పనులపైన నిర్లక్ష్యం వద్దు

Satyam NEWS

T20I సిరీస్‌ సమం చేసిన టీమిండియా

Satyam NEWS

Leave a Comment