34.2 C
Hyderabad
May 19, 2025 17: 24 PM
Slider హైదరాబాద్

హైద్రాబాద్ కాంగ్రెస్ నేత కరోనాతో మృతి

#Hyderabad City Congress

కాంగ్రెస్ సీనియర్ లీడర్ జి.నరేందర్ యాదవ్ ను కరోనా పొట్టన పెట్టుకున్నది. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ లో కీలక నాయకుడుగా ఉన్న నరేందర్ ఇటీవల పలు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. కరోనా బారిన పడ్డ రోగులకు పరామర్శించి వారికి సహాయం చేశాడు.

ఈ సందర్భంగానే ఆయనకు కరోనా వైరస్ సోకింది. కరోనా పాజిటీవ్ రాగానే ఆయనను యశోద ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే ఆయన మరణించారు. ఆయన మరణం హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.

Related posts

అక్రమ అరెస్టులతో రైతుల ఉద్యమాన్ని ప్రభుత్వం ఆపలేదు

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం జిల్లా లో వ‌రి, మొక్క‌జొన్న ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌లు

Satyam NEWS

ప‌దిమంది చ‌ల్ల‌గా ఉండ‌టం కోసం…చ‌లి వేంద్రం ప్రారంభం…!

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!