38.2 C
Hyderabad
April 28, 2024 20: 58 PM
Slider ఆధ్యాత్మికం

కొనసాగుతున్న భక్తుల రద్దీ

#devotees

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం స్వామివారిని 88,836 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం 4.69 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 35, 231 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Related posts

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి…

Satyam NEWS

హుజూర్ నగర్ పట్టణ ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి

Satyam NEWS

థాంక్స్ టు ఒంటి కొమ్ము ఖడ్గమృగం సూప్

Satyam NEWS

Leave a Comment