38.2 C
Hyderabad
April 29, 2024 19: 06 PM
Slider కడప

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి…

#prodduturustudents

కడపజిల్లా ప్రొద్దుటూరు పెన్నా నది ఒడ్డుకు పుట్టినరోజు జరుపుకునేందుకు వెళ్లిన  ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. మృతదేహాలను అక్కడే ఉన్న రజకులు  వెలికి తీశారు.

ప్రొద్దుటూరు పట్టణంలోని ఖాదర్ హుస్సేన్ మసీదు వీధికి చెందిన మహమూద్ తన పుట్టిన రోజున తోటి విద్యార్థులను వెంట బెట్టుకుని పెన్నా నదిపై ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లారు.

మధ్యాన్నం  భోజనం చేసాక నీళ్లలోకి దిగారు. ప్రమాదవశాత్తు అక్కడున్న పూడులో ఇరుక్కు పోయారు.

విద్యార్థులు  కేకలు వేయడంతో రజకులు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు.వారి ప్రయత్నాలు ఫలించలేదు. తాహీర్,మహమూద్ గౌస్ మృతదేహలను వెలికి తీశారు.

Related posts

నారా లోకేష్ ను అరెస్టు చేసిన పోలీసులు

Satyam NEWS

ఖాకీ ల సమక్షంలో నే మా వాళ్లపై దాడి జరిగింది

Satyam NEWS

కాంగ్రెస్ పాలన లో అభివృద్ధి కుంటుపడుతోంది

Satyam NEWS

Leave a Comment