29.7 C
Hyderabad
May 3, 2024 06: 25 AM
Slider ముఖ్యంశాలు

మేడారం మినీ జాతరలో కరోనా వైరస్ కలకలం

#MedaramJatara

మినీ మేడారం జాతరలో కరోనా కలకలం రేగింది. మేడారం మినీ జాతరలో పాల్గొన్న దేవాదాయ శాఖ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది.

జాతరలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ములుగు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి అప్పయ్య ఉద్యోగులకు కరోనా సోకినట్లు నిర్ధారించారు.

దీంతో అధికారులు, జాతరకు విచ్చేసిన భక్తులు ఆందోళనలో ఉన్నారు.

Related posts

ఇంకా కరోనా టీకా తీసుకోని వారిని గుర్తించేందుకు సర్వే

Satyam NEWS

యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కారం

Satyam NEWS

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ బి బ్లాక్ అధ్యక్షుడి జన్మదినం

Satyam NEWS

Leave a Comment