33.7 C
Hyderabad
April 28, 2024 23: 26 PM
Slider నల్గొండ

కోవిడ్ -19 టీకా డ్రై రన్ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యుడు సైదిరెడ్డి

#SaidireddyMLA

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన Covid – 19 టీకా డ్రై రన్ కార్యక్రమంలో హుజుర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైది రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ త్వరలో టీకా వచ్చాక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అందరూ దశల వారీగా టీకా తీసుకోవాలని అన్నారు.

Covid – 19ని అంతమోదించాలని అన్నారు. కరోనా కష్ట కాలంలో మున్సిపల్ సిబ్బంది, ఆశావర్కర్లు, ఏ ఎన్ ఎమ్ లు అందరూ కలిసి  తమవంతు బాధ్యత పనిచేశారని కొనియాడారు.

ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  గ్రామ సర్పంచ్ మన్నెం శ్రీనివాస్ రెడ్డి, డా.ఫిరోజ్, వైద్యసిబ్బంది, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదలకు ఆహార పంచిన శ్రీజ కంప్యూటర్స్

Satyam NEWS

రూ.410 కోట్లతో మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మాణం

Satyam NEWS

సిబిఐటి కళాశాల లో ఘనం గా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment