27.7 C
Hyderabad
April 30, 2024 11: 01 AM
Slider క్రీడలు

సర్ విజ్జీ స్టేడియంలో విజయనగరం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు

#vijayanagaram

మూడేళ్ళ తర్వాత విజయనగరం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు విభాగాలలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించదలిచామని వీసీఏ ప్రతినిధులు ఎం.ఎల్.ఎన్.రాజు ,రాంబాబు లు చెప్పారు. ఈ మేరకు విజయనగరం సర్ విజ్జీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మూడు కేటగిరీలైన అండర్ -14, అండర్-19, అండర్-21, అండర్-25 లకు టోర్నమెంట్ లలో విజేతలకు ఇదే విజ్జీ స్టేడియంలో బహుమతులు ఇవ్వబడుతుందని చెప్పారు. గడచిన మూడేళ్ళ గా వీసీఏ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు జరగలేదని…ఇటీవలే పోటీలు నిర్వహించదలిచామని..వీసీఏ కార్యదర్శి రాజు చెప్పారు.

Related posts

ప్రకృతికి ప్రణామం

Satyam NEWS

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు జూపల్లి పరామర్శ

Satyam NEWS

టిఎస్ పిఎస్సి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Bhavani

Leave a Comment