33.7 C
Hyderabad
April 29, 2024 01: 01 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో భక్తుల రద్దీ

#Tirumala

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అయితే ముందే బుక్ చేసుకున్న భక్తులకు దర్శనం కాస్త త్వరగా అవుతోంది.

బుధవారం 74,024 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.96 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 32688 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

Related posts

రాజధాని భూమిని ధారాదత్తం చేయడానికి నీకు ఏ హక్కు ఉంది?

Satyam NEWS

ఆడ శిశువును ముళ్ళ పొదలో పారేసిన కన్నతల్లి

Satyam NEWS

చంద్రబాబు పర్యటనలో పెయిడ్ కూలీల నిరసనలు

Satyam NEWS

Leave a Comment