37.2 C
Hyderabad
May 1, 2024 14: 47 PM
Slider ముఖ్యంశాలు

తెదేపా, జనసేన మానిఫెస్టో కమిటీ కి దళిత త్రిదళ పత్రం

#dalitjac

అందచేసిన అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య

సోమవారం మంగళగిరిలో జరిగిన తేదేపా, జనసేన ఉమ్మడి మానిఫెస్టో కమిటీ కి దళిత త్రిదళ పత్రం పేరిట దళిత మానిఫెస్టో ను అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అందజేశారు. అభివృద్ధి, సంక్షేమం, భద్రత అనే మూడు అంశాలపై మానిఫెస్టో లో చేర్పించి, ప్రాధాన్యత ఇవ్వాలని బాలకోటయ్య కమిటీ సభ్యులు టిడిపి నాయకులు యనమల రామకృష్ణుడు, జనసేన నాయకులు వరప్రసాద్ లకు అందజేశారు.

Related posts

మిడతల దండు రాకుండా కట్టడి చేసేందుకు చర్యలు

Satyam NEWS

రామమందిర నిర్మాణం లో మనందరం భాగస్వామ్యులవుదాం

Satyam NEWS

మకర జ్యోతి కోసం వేచిఉన్న కోటి కన్నులు

Satyam NEWS

Leave a Comment