ములుగు జిల్లా కేంద్రంలోని శ్రీ రామాలయ గుడి ప్రాంగణంలో శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమాన్ని దీపారాధనతో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీసభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి,బండారు మోహన్ కుమార్, అజ్మీరా ప్రహల్లాద్,బాసాని రాయపురెడ్డి,నగరపు రమేష్,తుమ్మ పిచ్చిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, పోరిక ఉత్తంకుమార్, భూక్య జవహర్లాల్,గండ్రకోట శ్రీదేవి సుధీర్,దొంతిరెడ్డి వెంకటరెడ్డి,కొత్త సురేందర్, కేశెట్టి కుటుంబరావు,గట్ల శ్రీనివాస్, ఆవుల ప్రశాంత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
previous post
next post