29.7 C
Hyderabad
May 1, 2024 04: 42 AM
Slider వరంగల్

ములుగులో శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు

#dasara

ములుగు జిల్లా కేంద్రంలోని శ్రీ రామాలయ గుడి ప్రాంగణంలో శ్రీ దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పూజా కార్యక్రమాన్ని దీపారాధనతో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీసభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి,బండారు మోహన్ కుమార్, అజ్మీరా ప్రహల్లాద్,బాసాని రాయపురెడ్డి,నగరపు రమేష్,తుమ్మ పిచ్చిరెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, పోరిక ఉత్తంకుమార్, భూక్య జవహర్లాల్,గండ్రకోట శ్రీదేవి సుధీర్,దొంతిరెడ్డి వెంకటరెడ్డి,కొత్త సురేందర్, కేశెట్టి కుటుంబరావు,గట్ల శ్రీనివాస్, ఆవుల ప్రశాంత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

Related posts

మెరుగైన వైద్య సేవలు అందేలా అంకితభావంతో పనిచేయాలి

Satyam NEWS

నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని ముస్లిం సోదరులు నిరసన పోరాటం

Satyam NEWS

పాఠశాలల పున:ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ఇవే

Satyam NEWS

Leave a Comment