28.7 C
Hyderabad
April 27, 2024 04: 29 AM
Slider జాతీయం

అర్నబ్ గోస్వామిపై రూ.200 కోట్ల పరువునష్టం

ArnabGoswamy

మరణించిన బాలివుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ స్నేహితుడు సందీప్ కుమార్ సింగ్ రిపబ్లిక్ టివిపై రూ.200 కోట్ల మేరకు పరువునష్టం దావా వేశారు.

రిపబ్లిక్ టివిలో తనపై దుష్ర్పచారం చేశారని, తన ప్రతిష్టకు భంగం కలిగించే వార్తలను పదే పదే ప్రసారం చేశారని ఆయన అన్నారు.

రిపబ్లిక్ టివి అధినేత అర్నబ్ గోస్వామి తనకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని ఆయన జారీ చేసిన లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

తనపై తన పరువుకు నష్టం కలిగించే విధంగా రిబపబ్లిక్ టివిలో ప్రసారం చేసిన అన్ని వార్తలను, సామాజిక మాధ్యమాలలో డిలీట్ చేయాలని ఆయన కోరారు.

Related posts

మృతుని కుటుంబ సభ్యులకు పరామర్శ: 25 కేజీల బియ్యం అందజేత

Satyam NEWS

రిషి సునక్ పై ఆశలు పెట్టుకోవడం అనవసరం

Satyam NEWS

ఎన్నికల సంఘం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసిందా?

Satyam NEWS

Leave a Comment