29.7 C
Hyderabad
April 29, 2024 11: 01 AM
Slider నల్గొండ

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

#DentalHospital

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచెర్ల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జయ డెంటల్ వైద్యశాలను  నియోజకవర్గ ఎం‌ఎల్‌ఏ శానంపూడి సైదిరెడ్డి గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రొత్తగా ఏర్పడిన నేరేడుచెర్ల మున్సిపాలిటీ ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్నదని, ప్రభుత్వ పరంగా ప్రత్యేక శ్రద్ద వహించి శరవేగంగా అభివృద్ధే చెందే విధంగా కృషి చేస్తానని అన్నారు.

వైద్యశాల యాజమాన్యం ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి, మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చందమల్ల జయబాబు, వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి, DCCB డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, చంద్రయ్య గౌడ్, ఇంజమూరి రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి

Satyam NEWS

షర్మిల ఖమ్మం పర్యటనకు ఎమ్మెల్సీ ఎన్నిక అడ్డు

Satyam NEWS

మంత్రి ఎర్రబెల్లి, ఎంపీ కవితకు తప్పిన ప్రమాదం

Bhavani

Leave a Comment