32.2 C
Hyderabad
May 2, 2024 01: 55 AM
Slider ప్రత్యేకం

ఉత్తరాంధ్ర లో అల్పపీడనం.. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు..!

#bay of bengal

ఉత్తరాంధ్ర లో అల్పపీడన ప్రభావం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు అటు రెవెన్యూ, ఇటు పోలీసు శాఖ లు అప్రమత్తం అయ్యాయి.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారీ ,ఎస్పీ దీపికా ఎం పాటిల్ ఆదేశాల మేరకు.. తీర ప్రాంత అధికారులు.. ప్రజలను అలెర్ట్ చేసారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భోగాపురం, పూసపాటిరేగ పోలీసులు… సంబంధిత ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ మేరకు భోగాపురం సీఐ శ్రీధర్, పూసపాటిరేగ ఎస్ఐ జయంతి లు…తిప్పలవలస ,చింతపల్లి గ్రామాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ…మాట్లాడారు.

Related posts

కార్పొరేట్ కంపెనీల మేలు కోసమే విద్యుత్ బిల్లు

Satyam NEWS

లింక్‌ చేయకపోతే పాన్ కార్డు రద్దు ఖాయం

Satyam NEWS

ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి  ‘హర్డిల్స్’…అక్కడ..!

Satyam NEWS

Leave a Comment