42.2 C
Hyderabad
April 30, 2024 15: 13 PM
Slider ఖమ్మం

టి‌ఆర్‌ఎస్ తోనే అభివృద్ది

#kamdala

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారం గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పాలేరు ఎమ్మెల్యే  కందాళ ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని , ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల టి‌ఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.

Related posts

నేతన్నల ను ముంచిన వరుస వర్షాలు

Satyam NEWS

రిజిగ్నేషన్: హిందువులను వేటాడి చంపినా మాట్లాడరా

Satyam NEWS

రైతు సమస్యల పరిష్కారం కోసం రైతు సంక్షేమ దీక్ష

Satyam NEWS

Leave a Comment