ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెరికసింగారం గ్రామంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వంలోనే అనేక అభివృద్ది కార్యక్రమాలు జరిగాయన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని , ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
previous post
next post