29.7 C
Hyderabad
April 29, 2024 09: 25 AM
Slider ముఖ్యంశాలు

షర్మిల తో మాట్లాడలేదు… జానారెడ్డి

#Sharmila

వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలతో తాను చర్చలు జరిపినట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ జానారెడ్డి స్పందించారు. షర్మిలతో తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. షర్మిలతో తాను మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చారు.

పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ పని మాత్రమే చేస్తానన్నారు. ఈ మేరకు ఆయన ఈ క్లారిటీ ఇచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్ టీపీ కాంగ్రెస్‌లో విలీనం చర్చనీయాశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని వీలినం చేసేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారని ఇందులో భాగంగా ఇవాళ జానారెడ్డితో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో వాస్తవం లేదని జానారెడ్డి ఖండించారు.

Related posts

ప్రార్ధనల కోసం జ్ఞాన్‌వాపి మసీదుకు రావద్దు

Satyam NEWS

శ్రీశైలంలో కరివెన నిత్యాన్నదాన సత్రం నూతన భవనానికి శంఖుస్థాపన

Satyam NEWS

ఉరుసు ఉత్సవాలు పోస్టర్లను ఆవిష్కరించిన విశ్వేశ్వరరెడ్డి

Satyam NEWS

Leave a Comment