38.7 C
Hyderabad
May 7, 2024 17: 38 PM
Slider వరంగల్

దళితబంధు కేసీఆర్ కు ములుగులో పాలాభిషేకం

#dalit bandhu kcr

తెలంగాణ దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి ములుగులో పాలాభిషేకం నిర్వహించారు. ఈరోజు ములుగు అంబేడ్కర్ జంక్షన్లో జరిగిన ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ జగదీష్ అధ్యక్షత వహించారు.

తెలంగాణ దళిత జన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు స్కైలాబ్ కూన ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బొచ్చు సమ్మయ్య పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోయిని సదయ్య , మోడం శివ శంకర్ , జెరిపోతుల పైడి, ములుగు పట్టణ అధ్యక్షుడు మెరుగు సంతోష్, గోవిందరావుపేట మండల అధ్యక్షుడు మురారి బిక్షపతి ,  నర్సాపూర్ వార్డ్ నెంబర్ జూకంటి శంకరమ్మ , గ్రామ కమిటీ అధ్యక్షుడు బంక బాబురావు, రోంటాల రాజయ్య, నక్క రాజు ,బొల్లం ప్రసాద్ ,భానోతు వెంకన్న, రుద్ర బోయిన మల్లేష్, పేర బోయిన రమేష్, వేల్పుల రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈటెల రాజేందర్ కు బిజెపి నేత పాయల్ శంకర్ పరామర్శ

Satyam NEWS

కోదాడ MVI ని సన్మానించిన లారీ అసోసియేషన్

Satyam NEWS

పని లేని వాళ్లవల్ల పెరుగుతున్న కరోనా

Satyam NEWS

Leave a Comment