29.7 C
Hyderabad
May 2, 2024 05: 48 AM
Slider వరంగల్

ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి

#mulugu sp

ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పోలీసులు సమర్థవంతంగా సేవలు అందించాలని ములుగు ఎస్ పి డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ అన్నారు.

ప్రజలు ఏ సహాయం కావాలన్నా పోలీసుల వద్దకే వస్తారని దాన్ని దృష్టిలో ఉంచుకుని పని చేయాలని ఆయన అన్నారు.

పేరూరు సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న పోగుల శ్రీకాంత్ నేడు ఎస్ పిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు.

ఈ సందర్భంగా ఎస్ పి ఆయనకు అభినందనలు తెలిపి విధి నిర్వహణలో చురుకుగా ఉండాలని సూచించారు.

Related posts

మహా శివరాత్రి ప్రత్యేకం: మృత్యుదోషాలను నివారించే భోళా శంకరుడు

Satyam NEWS

కలిసి నడుద్దాం కాంగ్రెస్ ను గెలిపిద్దాం

Satyam NEWS

ఫైనల్ జస్టిస్: నిర్భయ దోషులకు రేపు ఉరి ఖరారు

Satyam NEWS

Leave a Comment