కరోనా వైరస్ పై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిర్మల్ ఫర్టిలైజేషన్ అసోసియేషన్ రూ.లక్ష విరాళం అందచేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం లక్ష రూపాయల చెక్కును నేడు అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి అందచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
previous post