40.2 C
Hyderabad
April 28, 2024 18: 09 PM
Slider హైదరాబాద్

డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికే ప్రయత్నం

#uppalmla

ఉప్పల్‌ డివిజన్‌ లోని లక్ష్మీనారాయణ కాలనిలో డ్రైనేజీ అవుట్‌లెట్‌ సమస్య పరిష్కారం కోసం సోమవారం ఎమ్మేల్యే బేతి సుభాష్‌రెడ్డి, స్థానిక కార్పోరేటర్‌ మందముళ్ళ రజితపరమేశ్వరరెడ్డి, ఈస్ట్‌జోన్‌  జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి కాలనీలో విసృతంగా పర్యటించారు.

ఈ సందర్బంగా కాలనీలో అవుట్‌లెట్‌ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాలని ఉప్పల్‌ సర్కిల్‌ అధికార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్‌ మందముళ్ళ పరమేశ్వర్‌రెడ్డి,  డీసీ అరుణకుమారి , ఈ ఈ.నాగేందర్‌, ఏఈ వసంత, కాలనీ అధ్యక్షులు లూకాస్‌, సురేందర్‌రెడ్డి, రాములు, బొడ్డు రవీందర్‌, సాయసం నర్సింహ, గోపాల్‌ అశోక్‌గౌడ్‌, నాగేశ్వరరావు, జాకీర్‌ ,సంజీవయావ్‌ తదితరులు పాల్నొన్నారు.

Related posts

ఘనంగా కోడి రామ్మూర్తి వర్ధంతి వేడుకలు

Bhavani

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

Satyam NEWS

టీడీపీ నేతపై కాల్పులు జరిపిన వైసిపి నాయకులు

Bhavani

Leave a Comment