40.2 C
Hyderabad
April 29, 2024 18: 42 PM
Slider శ్రీకాకుళం

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

#srikakulam

శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. డి .వి ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో  మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా  బోధన చేసి ప్రపంచానికే ఆదర్శ మహిళ అయిందని, బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసి బాలికల విద్యకు ఎనలేని తోడ్పాటు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లో కరణం శ్రీహరి,బలివాడ ప్రభాకర్ రావు బుడుమూరు అప్పలనాయుడు, బెండి శారద వండాన రామారావు, పిసిని వసంతరావు, గండ్రేటి వినయ్ కుమార్, రాజనాల సతీష్ రాయుడు, సంపతి రావు రమణమ్మ, కొణపల శ్రీనివాసరావు ,పంచిరెడ్డి మోహన రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఒంటిమిట్టలో గరుడ వాహనంపై శ్రీ కోదండ రామ స్వామి

Satyam NEWS

15 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీ ఉత్తర్వులు

Satyam NEWS

జర్నలిస్టు భూమేష్ పై లో పోలీసుల దౌర్జన్యం

Satyam NEWS

Leave a Comment