శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. డి .వి ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు గా బోధన చేసి ప్రపంచానికే ఆదర్శ మహిళ అయిందని, బాలికల కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసి బాలికల విద్యకు ఎనలేని తోడ్పాటు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లో కరణం శ్రీహరి,బలివాడ ప్రభాకర్ రావు బుడుమూరు అప్పలనాయుడు, బెండి శారద వండాన రామారావు, పిసిని వసంతరావు, గండ్రేటి వినయ్ కుమార్, రాజనాల సతీష్ రాయుడు, సంపతి రావు రమణమ్మ, కొణపల శ్రీనివాసరావు ,పంచిరెడ్డి మోహన రావు తదితరులు పాల్గొన్నారు.
previous post