38.2 C
Hyderabad
April 28, 2024 21: 34 PM
Slider కరీంనగర్

పెద్దపల్లి జిల్లాలో స్వల్ప భూకంపం: పరుగులు తీసిన జనం

#earthquake

పెద్దపల్లి జిల్లాలో భూమి స్వల్పంగా కంపించడం తో జనం పరుగులు తీశారు. ఆదివారం రాత్రి ఆరు గంటల 49 నిమిషాలకు మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో పలు ప్రాంతాల్లో జనం బయటకు పరుగులు తీశారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట, ముత్తారం మండలం లోని  హరిపురం, కేశనపల్లి, దర్యాపూర్ గోదావరిఖని పట్టణంలోని మార్కండేయ కాలనీ అశోక్ నగర్ గాంధీ నగర్ తో పాటు పలు ప్రాంతాలు స్వల్పంగా భూమి కంపించింది. పాలకుర్తి మండలంలోని ఈసాల తక్కలపల్లి, పాలకుర్తి, కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని వెన్నంపల్లి గ్రామాల్లో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది.

Related posts

బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స చేసే ఆసుపత్రుల జాబితా ఇది

Satyam NEWS

329వ రోజుకు రాజ‌ధాని డిమాండ్ దీక్ష‌లు

Sub Editor

కలెక్టర్ క్యాంపు కార్యాలయం పక్కన అగ్నిప్రమాదం

Bhavani

Leave a Comment