మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలోని ఈసీఐఎల్ బస్ టెర్మినల్ BSNL కార్యాలయం ఎదురుగా రోడ్డు మధ్యలో యూటర్న్ డివైడర్ ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మల్ల కూలిపోయి రోడ్డుపై ప్రమాదకరంగా మారింది.
జాగ్రత్త చర్యల నిమిత్తం *యూ టర్న్ మలుపుల వద్ద సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు, ప్రయాణికులు, వాహన దారులు, పాదచారులు చర్లపల్లి కాలనీల సమాఖ్య CCS వేదికగా జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్, కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ అధికారులను కోరుతున్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి