బీజేపీ నుండి యెన్నం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఇటీవల జూపల్లి కృష్ణారావును కలిసిన యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.