15 వ తారీఖు జరగబోయే సహకార ఎన్నిక లాంఛనమేనని, హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎగిరే జెండా గులాబీ జెండానే అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ 100 కి 100శాతం టీఆరెస్ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ తదితరులు పాల్గొన్నారు.
previous post