38.2 C
Hyderabad
May 1, 2024 22: 19 PM
Slider కరీంనగర్

సహకార ఎన్నికలలో ఎగిరేది గులాబి జెండానే

eetala rajendar

15 వ తారీఖు జరగబోయే సహకార ఎన్నిక లాంఛనమేనని, హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎగిరే జెండా గులాబీ జెండానే అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ 100 కి 100శాతం టీఆరెస్ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గన్నవరం చేరుకున్న భారత ఉప రాష్ట్ర పతి వెంకయ్య

Satyam NEWS

Operation TS: ఇప్పుడు ఇక తెలంగాణ లో ‘‘రాజన్న రాజ్యం’’

Satyam NEWS

చిత్తూరు జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment