38.2 C
Hyderabad
April 29, 2024 20: 38 PM
Slider ఖమ్మం

ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అండ

#Sandra Venkata Veeraiah

తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తుందని సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. స్థానిక సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య క్యాంపు కార్యాలయంలో రెండు నెలల క్రితం రోడ్డు

ప్రమాదంలో వేంసూరు మండలం, దూళ్ల కొత్తూరు గ్రామానికి చెందిన కలపాల హరిబాబు మృతి చెందగా, వారికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య సిఫారసుతో మంజూరు అయిన బిఆర్ఎస్ పార్టీ సభ్యత భీమా రూ.

రెండు లక్షల చెక్కును హరిబాబు సతీమణి జ్యోతికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు అందజేశారు. ఈ కార్యక్రమంలో కల్లూరుగూడెం ఎంపీటీసీ గొర్ల శ్రీనివాస్ రెడ్డి, ఉప్పలపాటి కృష్ణయ్య, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, మేడ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Related posts

వివాహ భోజనంబు’లో తొలి పాట ‘ఎబిసిడి…’ విడుదల

Satyam NEWS

విధుల్లో చేరే ఆర్టీసీ ఉద్యోగులకు చట్ట ప్రకారం పూర్తి రక్షణ

Satyam NEWS

రాజకీయాలకు వచ్చింది సేవ చేయడానికి… తొడలు కొట్టుకోవడానికి కాదు

Satyam NEWS

Leave a Comment