37.2 C
Hyderabad
April 26, 2024 21: 00 PM
Slider

లాక్ డౌన్ బాధితులను అందరూ ఆదుకోవాలి

Kesineni Swetha

కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వారిని ఎవరికి తోచిన విధంగా వారు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ ద్వారా ఆదుకోవాలని కేశినేని శ్వేత సూచించారు.

గాంధీజీ కళాశాల ఆవరణలో రైతుబజార్లలోని వినియోగదారులకు, వర్తకులకు నేడు ఆమె 1000 మాస్కులు పంపిణీ చేశారు. 46వ డివిజన్ లో గుర్రం కొండ ఆధ్వర్యంలో నిర్వహించిన కూరగాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

గోండులకు నిత్యావసర వస్తువులు పంచిన పోలీసులు

Satyam NEWS

ఆదుకోండి బాబు గారు లేకపోతే లావై పోతారు

Satyam NEWS

రామ‌తీర్ధం పుణ్య‌క్షేత్రాన్ని సంద‌ర్శించిన విజయనగరం క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి

Satyam NEWS

Leave a Comment