28.7 C
Hyderabad
April 28, 2024 10: 22 AM
Slider నల్గొండ

సమాజంలోని దివ్యాంగులను ప్రతి ఒక్కరు ఆదుకోవాలి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ కనకదుర్గ  దేవాలయ సమీపంలో సైకిల్ షాప్ నడుపుకుంటున్న బసవోజు నాగాచారి కి ఓజో ఫౌండేషన్ చైర్మన్  పిల్లుట్ల రఘు  చేతుల మీదుగా ట్రై సైకిల్  అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు మాట్లాడుతూ గత కొంత కాలంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో తమ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.గ్రామాలలో, పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రోజు ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇన్చార్జి కుక్కల వెంకన్న,గడ్డం వీరయ్య,అనిల్, నరేష్,నాగేంద్ర బాబు,రమేష్,కృష్ణ నాయక్,సునీల్,మహేందర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

చిన్నారులకు కోవాగ్జిన్‌.. అనుమతించిన ప్యానెల్‌ కమిటీ

Sub Editor

టీడీపీలో చేరిన మహాసేన రాజేష్

Bhavani

ఆటో కార్మికులకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment