27.7 C
Hyderabad
May 14, 2024 03: 32 AM
Slider ముఖ్యంశాలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని

#dspnalini

మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు.

Related posts

కరోన బాధిత జర్నలిస్టు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం

Satyam NEWS

విద్యుత్ సమస్యలపై స్పందించిన వ్యవసాయ మంత్రి

Satyam NEWS

Leave a Comment