42.2 C
Hyderabad
May 3, 2024 18: 25 PM
Slider కడప

ప్రొద్దుటూరు లో వై.సి.పి పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ లోకి చేరిక….

#tdp kadapa

కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరంలో  ప్రొద్దుటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో అభివృద్ధి కమిటీ లో మెంబర్ భోగాల లక్ష్మీ నారాయనమ్మ ఆధ్వర్యంలో 100 మంది ప్రొద్దుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ జి.వి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కండువ వేసుకొని తెలుగుదేశం పార్టీ లో చేరారు.

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర కార్యదర్శి ముక్తియార్, పట్టణ అధ్యక్షుడు ఈ. వి. సుధాకర్ రెడ్డి, సీతారామి రెడ్ది, కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి తిప్పిరెడ్డి పల్లె దస్తగిరి, కడప పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాన విజయ్ భాస్కర్ రెడ్డి, కడప పార్లమెంట్ సెక్రటరీ సిద్దయ్య, మెర్వ నీలిమ, లక్ష్మీదేవి , ఆర్కాటవేముల మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ యువనాయకులు నల్లబోతుల నాగరాజు, నాని, రామ్మోహన్ రెడ్డి గారు, ప్రభాకర్,  లాయర్ గుర్రప్ప, కానాల నాగన్న,  మనోహర్, బద్రి,  శ్రీనువాసులురెడ్డి, చెన్నయ్య , సునీల్, రాము, జయరామిరెడ్డి, ప్రభాకర్, గోమేడికం సుదర్శన్, సి.బి.యన్ ఆర్మీ సుబ్బయ్య, రాజశేఖర్ , పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

మీ ముగ్గురు ఎమ్మెల్యేలను కాపాడుకోండి చాలు

Satyam NEWS

లాక్ డౌన్ కు ఏడాది..

Satyam NEWS

సీఎం జగన్ కి విద్యా వ్యవస్థపై సరైన అవగాహన లేదు

Satyam NEWS

Leave a Comment