28.7 C
Hyderabad
May 6, 2024 09: 08 AM
Slider ముఖ్యంశాలు

ఏపి సిఎస్ ఆదిత్యానాథ్ దాస్ పదవీకాలం పొడిగింపు

#AdityanathDas

త్వరలో పదవీకాలం ముగియ బోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగించారు.

రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

ఈనెల 30తో సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ పదవీకాలం ముగియబోతుండగా ఈ పొడిగింపు వచ్చింది.

దాంతో ఆయన సీఎస్ గా సెప్టెంబరు 30 వరకూ కొనసాగనున్నారు.

Related posts

బిక్షాటనతో వినూత్న నిరసన వ్యక్తం చేసిన పంథాగాని

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన వనపర్తి జిల్లా ఎస్పీ

Satyam NEWS

అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించిన మాధవరం

Satyam NEWS

Leave a Comment