28.7 C
Hyderabad
April 27, 2024 04: 08 AM
Slider ఆధ్యాత్మికం

ధార్మిక కార్య‌క్ర‌మాల ప్ర‌సారం కోసం ఎస్‌బిఐ స్పాన్స‌ర్‌షిప్‌

#TirumalaBalajee

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ధార్మిక‌, భ‌క్తిప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేసేందుకు గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 ల‌క్ష‌లా 98 వేలా 70 రూపాయ‌లు స్పాన్స‌ర్‌షిప్ అందించింది.

బ్యాంకు ఎండి చ‌ల్లా శ్రీ‌నివాసులు చెట్టి ఈ స్పాన్స‌ర్‌షిప్ మొత్తం డిడిని ఆదివారం తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో మ‌రియు ఎస్వీబీసీ ఎండి ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్‌బిఐ అమ‌రావ‌తి స‌ర్కిల్ సిజిఎం సంజ‌య్ స‌హాయ్‌, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్  వినిత భ‌ట్టాచార్జీ, తిరుప‌తి డిజిఎం ఎస్‌.గిరిధ‌ర్‌, రీజ‌న‌ల్ మేనేజ‌ర్ ఎస్‌.స‌త్య‌నారాయ‌ణ‌, తిరుమ‌ల శాఖ మేనేజ‌ర్ సిహెచ్‌విఎస్‌.ప్ర‌సాద‌రావు పాల్గొన్నారు.

Related posts

దేవరుప్పల పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం

Satyam NEWS

సాయితేజ్ చిత్రానికి మ్యూజికల్ సన్సేషన్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం

Satyam NEWS

తిరుమల భక్తుల దర్శనానికి ఆటంకం లేదు

Satyam NEWS

Leave a Comment