28.7 C
Hyderabad
April 28, 2024 05: 08 AM
Slider ఖమ్మం

రైలు క్రింద పది తండ్రి, కొడుకుల ఆత్మహత్య

#train

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలోని మొదటి రైల్వే  గేటు వద్ద రైలు కిందపడి గుర్తుతెలియని తండ్రి(35)కొడుకుల(8) ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  కృష్ణా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఐతే ఆత్మహత్య కు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related posts

శ్వేతా మహంతి కేంద్ర సర్వీస్ లోకి బదిలీ

Bhavani

ఓ తారక రామా ఓ సారి ఇటు రావా

Satyam NEWS

అంబర్ పేట్ లో స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమం అమలు

Satyam NEWS

Leave a Comment