ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలోని మొదటి రైల్వే గేటు వద్ద రైలు కిందపడి గుర్తుతెలియని తండ్రి(35)కొడుకుల(8) ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఐతే ఆత్మహత్య కు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
previous post
next post